దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంది. ఆందోళనల్లో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఛలో...
పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారీకేడ్లను తోసేసి అంబేద్కర్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...