ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన, సమాధానాలు అలాగే ప్రాక్టికల్ తరగతులు బోర్డు వచ్చే వారం...
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్...
డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతో పాటు స్టయిపెండ్ పొందే అప్రెంటిస్షిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇటీవలే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం...
తాజాగా ఇంటర్ విద్యార్దులకి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది, అయితే ఎక్కడ అనుకుంటున్నారా ఇక్కడ కాదు పంజాబ్ లో, . ఆగస్టు 12 నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీని...
ప్రారంభానికి నోచుకోని జూనియర్ కళాశాలలో వడ్డే హరికిరణ్ అనే యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... మార్చి ఐదు నుంచి వడ్డే హరికిరణ్ కనిపించలేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు...
విశాఖపట్నంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది... ప్రస్తుతం విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది...
డాబాగర్డెన్ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న...
అమ్మాయిలపై దురాగతాలు ఎక్కడా తగ్గడం లేదు...మన ఏపీలో దిశ చట్టం తీసుకువచ్చారు.. దిశ యాప్ అమలులోకి వచ్చింది ఈ మధ్య 24 గంటలు అందుబాటులో దిశ పోలీస్ స్టేషన్ వచ్చాయి అయినా ఓ...
ఏపీలో పరీక్షల సందడి నెలకొనబోతోంది, వచ్చే నెల అంటే మార్చి తోనే పదోతరగతి ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసన్ పీజీ పరీక్షలు వరుసగా జరుగుతాయి, అయితే
ఆంధ్రప్రదేశ్లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...