బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే కస్టమర్లకు వీలైనన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లోనే ఉండేలా చేస్తూ సేవలను విస్తరిస్తుంది. తాజాగా ఎస్బీఐ మరో కీలక నిర్ణయం...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ సర్కార్ చిరు...
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డీ)పై చెల్లించే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈనెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది....
ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిబ్రవరి 25, 2022 నుంచే ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. అయితే బ్యాంకు...
పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం పైపైకి దూసుకుపోయింది. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో...
మనందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్లలలో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఆధార్ కార్డు లేకపోతే మనం చేయవలసిన చాలా పనులు ఆగిపోతాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల...
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం సాధారణం అయింది. గతంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్ ద్వారానా వివరాలు తెలుసుకుని...
Liquor Shops | మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 119 నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది....
'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన 'యానిమల్' మూవీ(Animal Movie) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి...
నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నీటి విడుదలలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం...