ఐపీఎల్ తదుపరి సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగా వేలం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10...
టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్.. తర్వాత జట్టు తరఫున...
దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలో ఎంపిక చేయనున్న వన్డే జట్టులో.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు చోటివ్వాలని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సూచించాడు. ఇప్పుడు అతడి వయసు 24 ఏళ్లని.....
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నాడు. దీనితో జట్టులో చోటు కష్టం అయింది. తాజాగా హార్దిక్ పాండ్యా గాయంపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దుబాయ్లో...
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నవంబర్లో ఏబీ ఓ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు....
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య 2015లో ముంబయి ఇండియన్స్కు ఆడటం ప్రారంభించిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఫిట్నెస్ సమస్యల కారణంగా గత...
పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ,...
క్రికెట్ ఫ్యాన్స్కు పండగలాంటి వార్త. వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 15వ ఎడిషన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇండియాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...