ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని, అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పవన్...
తెలంగాణ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరును ఫైనల్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన చేసింది....
Telangana Assembly | తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai)కు గెజిట్ను సీఈవో, ఈసీ ముఖ్య...