కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కాపు నేతలు కోరుకుంటున్నారు... ఉద్యమ బాధ్యతలను చెపట్టి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారు......
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది... గతంతో మూడు రాజధానుల ప్రతి పాధన రావడంతో శాసనమండలికి బిల్లువెళ్లడం అక్కడ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...