కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది కాపు నేతలు కోరుకుంటున్నారు... ఉద్యమ బాధ్యతలను చెపట్టి రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారు......
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది... గతంతో మూడు రాజధానుల ప్రతి పాధన రావడంతో శాసనమండలికి బిల్లువెళ్లడం అక్కడ...
విమానాలకు బెదిరింపు కాల్స్(Bomb Threats) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రమంత్రి హెచ్చరించిన గంటల వ్యవధిలోనే మరోసారి పలు విమానాలకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా...
ధరణి పోర్టల్(Dharani Portal) నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కు అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి...