తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. క్యూలైన్లు, సత్రాలన్నీ నిండిపోయి కిక్కిరిసిపోయాయి. కాగా తిరుమలలో ప్రస్తుతంరూ.300ల ప్రత్యేక దర్శనం, సర్వదర్శనానికి మాత్రమే టీటీడీ అనుమతిస్తోంది.
ఈ నేపథ్యంలో తిరుమల...
Telangana Ministers | కొత్త ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.
మల్లు భట్టి విక్రమార్క- రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ
దామోదర...
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృతజ్ఞత సభలో తొలి ప్రసంగం చేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన చీడ పోయిందని.. ఇందిరమ్మ...
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రేవంత్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా...