అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు... ఈ ప్రకటనకు అన్ని వర్గాలనుంచి కూడా మంచి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానితో సహా సమగ్రాభివృద్దిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే... ఈ కమిటీ సూదీర్ఘంగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాలయాలను మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది, ఒత్తిడి లేని విద్య అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఈ సమయంలో 40 వేల స్కూళ్లకు మహర్ధశ రానుంది, అంతేకాదు వచ్చే...
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) పై సెంట్రల్ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో...
KCR Resigns |తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఓటమి బాధను...
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్(Congress) ఘన విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన పార్టీగా...