కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్లో పర్యటించనున్నారు. ఇస్లాబాద్ వేదికగా జరగనున్న షాంఘై...
చైనాలో సంభవించిన యాగీ తుఫాను(Typhoon Yagi) పలు దేశాల్లో నానా యాగి చేస్తోంది. వియత్నాం సహా మయన్మార్, లావోస్ దేశాల్లో భీభత్సం సృష్టిస్తోంది. అత్యంత శక్తివంతమైన తుఫాన్ యాగి కారణంగా మయన్మార్ను వరదలతో...
Jaishankar |భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే వ్యవహారంపై ఆయన మరోసారి స్పందించారు. జీ-20 విదేశాంగశాఖ మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఐటీ సర్వేపై...
కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్లో...
Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ...
సూపర్ స్టార్ రజనీకాంత్(RajiniKanth) తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. అయితే ఇటీవల ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వార్త విని వారంతా తీవ్ర...