ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తోంది, నవరత్నాలను కూడా అమలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా ఏడాదిలోపు ఇచ్చిన హమీలు నెరవేరుస్తున్న సర్కారుగా పేరు తెచ్చుకుంది.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...