జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది... ఆ పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు......
ఏపీ రైతులకి అండగా ఉంటాను అంటున్నారు పవన్ కల్యాణ్... దీని కోసం కాకినాడలో ఈ నెల 12న
నిరాహారదీక్ష చేపడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనిపై జనసేన...
పవన్ కల్యాణ్ రాజకీయంగా దూసుకుపోతున్నాడు.. అయితే ఏపీలో ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడంతో ఆయనకు రాజకీయంగా కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ తరపున కేవలం ఒక్క సీటు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... కొద్దికాలంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.... పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని...
జనసేన పార్టీకి చెందిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చిక్కుల్లో ఉండిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.... రేపటి నుంచి ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి... ఈ సమావేశాల్లో రాపాక...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్దమయ్యారు... విశాఖ జిల్లాలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే... ఇదే క్రమంలో కాకినాడ వేధికగా...
రాజకీయ సమావేశాల్లో ఆగ్రహం ఆవేశం ఎంత వచ్చినా నిలుపుకోవాలి.. ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు చేస్తూ కామెంట్లు చేస్తే చివరకు పార్టీకి నేతలకు చెడ్డపేరు తీసుకువస్తాయి.. తాజాగా జనసేన నుంచి వచ్చిన కామెంట్ ఏపీలో...
ఓ పక్క పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానాలని అందరికి కలిగిస్తున్నాయి... అయితే తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అని చెప్పకనే చెప్పారు.. దీంతో ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...