పూనం కౌర్ ఈ పేరు చాలామందికి తెలియకపోయినా జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులందరికీ తెలుసు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొద్దికాలంగా పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ అనేక...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది వైసీపీ సర్కార్... విశాఖ జిల్లాలో ఆయన చేపట్టబోయే లాంగ్ మార్చ్ కు అనుమతిని నిరాకరించారు పోలీస్ అధికారులు... అలాగే విశాఖ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అంటే అవుననే అంటున్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు...
ఏపీలో భారీ వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే... దీంతో ఇసుక లభ్యత లేక ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులకు... వీరికి మద్దతుగా పవన్ నిలిచారు.. వెంటనే...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు... రాష్ట్రంలో ఇసుక లభ్యత లేక ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెల 3న విశాఖ జిల్లా సాక్షిగా భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు... ఈ పోరాటం వెనుక పవన్ భారీ...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు... అధికూడా వైసీపీ కంచుకోటలో.... 2024 ఎన్నికలలోపు పార్టీపై ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు పవన్ మార్పులు చేస్తున్నారు.. తాజాగా నెల్లూరు జిల్లాలో పార్లమెంట్...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలోపు పార్టీ పట్ల ప్రజలపై నమ్మకాన్ని పెంచాలని చూస్తున్నారు.. అందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేస్తున్నారు... అయితే పార్టీ నేతలు మాత్రం ఛాన్స్ దొరికితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...