ఎన్నికల వేళ ప్రచారాల్లో నాయకులు పెద్ద ఎత్తున బీజీగా ఉంటున్నారు. ఈ ఎండలకు వడదెబ్బ తగిలి వారు కూడా నీరసిస్తున్నారు .ఇక జనసేనాని కూడా ఇటీవల అస్వస్ధతకు గురి అయ్యారు. తాజాగా నంద్యాల...
మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ మినహా మిగిలిన వారు అందరూ కూడా నరసాపురం రానున్నారు అని తెలుస్తోంది. ఎందుకు అంటే ఇక్కడ జనసేన నుంచి ఎంపీగా పోటీ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటగా మారబోతోంది అంటున్నారు నాయకులు..ఈసారి ఎలాగైనా ఎంపీ సెగ్మెంట్ వైసీపీ గెలవడం పక్కా అంటున్నారు నాయకులు.. ముఖ్యంగా ఐదు సంత్సరాలుగా ఇక్కడ వైసీపీ కేడర్ బలంగా ఉంది...
ఏపీలో ఇప్పుడు జనసేన కాస్త దూకుడు చూపిస్తోంది ఈ ఎన్నికల్లో ..అయితే వైసీపీకి ఇది చాలా మైనస్ అవుతుంది అని చెబుతున్నారు రాజకీయ పండితులు..దీనికి కారణం కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.....
రామ్ గోపాల్ వర్మ సంచలన దర్శకుడు.. ఆయన ఏం చేసినా సంచలనమే, తాజాగా ఓ ట్వీట్ పెట్టి అందరి దృష్టి మళ్లీ తనవైపు తిప్పుకున్నాడు. రెండు రోజుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు...
ఎన్నికల వేళ సినిమావారు రాజకీయ నాయకులతో పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొంటారు అనేది తెలిసిందే ..ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇలాంటి స్టార్ క్యాంపెయినింగ్ చేస్తాయి.. ముఖ్యంగా ప్రజల్లో అలాగే...
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ పార్టీ ఫెవిలియన్ కు చేరుతుంది అనేది చూడాలి. ఇక 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...