హైదరాబాద్: జంగ్ సైరన్ కార్యక్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎల్బీనగర్ లో కళ్యాణ్ అనే కాంగ్రెస్ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళి అర్పించేందుకు కాంగ్రెస్ శ్రేణులు...
ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనాయరణ తెలిపారు. రాజకీయాల్లో యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంచేశారు. 2024...