టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బస్సుల సీజ్ అలాగే వ్యాపారాల మూత లైసెన్స్ క్యాన్సిల్ అవ్వడం గునుల లీజ్ తీసేయడం తో ఇప్పటికే...
ఈ మధ్య జేసీ సోదరుల వార్తలు బాగా వినిపిస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తిరుగులేదు అనుకున్న జేసి కుటుంబం ఇప్పుడు వైయస్ జగన్ సర్కారు పాలనలో మాత్రం ఇబ్బందులు పడుతోంది...
తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది చర్చ జరుగుతోంది, ముఖ్యంగా టీడీపీకి ఇప్పుడు వచ్చిన సంక్షోభం కొందరు నేతలకు టెన్షన్ పెట్టిస్తోంది.. అనంత జిల్లాని ఏలిన నేత గా...
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి... తాజాగా ఆయన తన రూట్ మార్చారు... ఇటీవలే కాలంలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...