ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి.... అనంతపురం జిల్లా తాడిపత్రిలో మూడు దశాబ్దాలపాటు రాజకీయ చక్రం తిప్పారు... ఇక తెలుగు రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...