కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన ముక్కు నుంచి రక్తస్రావం కావడం అక్కడ అందరినీ ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించింది....
PM Modi |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 136 స్థానాల్లో అద్భుతమైన...
జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...