తెలంగాణ బిజెపిలో రోజురోజుకీ అసంతృప్త నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ వంటి నాయకులు బయటకు వచ్చారు. తాజాగా భువనగిరి జిల్లా కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy)...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...