జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జమ్మూకశ్మీర్.. ఎన్నికలనే చదరంగంలో గెలవడానికి ఒక పావు మాత్రమేనని ప్రియాంక అన్నారు. దేశవ్యాప్తంగా...
జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారంతా ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కాదు కూడదు పోరాటమే చేస్తామంటూ భారతదేశ భద్రతా బలగాల...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...