సేవా భావానికి, పాత్రికేయులు, వారి కుటుంబాలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రెస్క్లబ్ అవినీతికీ, మద్యపానానికీ, కుళ్లు రాజకీయాలకు వేదికగా మారింది. రెండు దశాబ్ధాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయి. ఆదివారం జరిగిన...
జర్మలిస్టులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. తాజాగా అక్రిడిటేషన్ జారీ చేయడం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. వెబ్ సైట్ జర్నలిస్టులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం...
మీడియా రంగంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మరణం పాలయ్యాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా మధు సబ్-ఎడిటర్గా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో...
ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రాసలీల వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్ సీక్రెట్ కెమెరాకు చిక్కారనే సోషల్ మీడియా ప్రోమో హల్చల్ పైన ప్రభుత్వం ప్రముఖ రాష్ట్ర పరిశోధన జర్నలిస్ట్ ఆనంచిని వెంకటేశ్వరరావుపై అక్రమ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...