మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించలేక అప్పుడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...