ఉత్తర భారతదేశాన్ని భూకంపం(Earthquake) భయపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్లోని దోడాలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై 5.4తీవ్రతంతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, చండీగడ్ రాష్ట్రాలతో పాటు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...