ఛలో నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రాజెక్టులపై చర్చ చేపడితే మాత్రం కాళేశ్వర్ రావు రారని...
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అనేక నూతన కట్టడాలను నిర్మించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project), యాదాద్రి ఆలయం(Yadadri Temple), సచివాలయం(Telangana Secretariat) వంటి అనేక నిర్మాణాలను...
ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సాధించింది ఏమీ లేకపోయినా దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నాడని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...