తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ...
కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు హైదరాబాద్ నుంచి టూరిజం శాఖ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం నుంచి టూరిజం బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. కాళేశ్వరంలో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామన్నారు....
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది....