ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు... ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ కూడా రాశారు......
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు మతి భ్రమించిందా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...