ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు మతి భ్రమించిందా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...