రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన కాపు రామచంద్రారెడ్డిపై ఒక వర్గం వ్యూహాత్మకంగా విష ప్రచారాన్ని చేస్తూ మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందన్న చర్చ స్థానికంగా వినిపిస్తున్నాయి... గత కొన్ని రోజులుగా బొమ్మనహల్...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...