ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది... ఇప్పటికే చైనా దేశంలో 2800 మందికి ఈ వ్యాదిసోకగా అందులో 80 మంది మరణించారు... దగ్గు, జలుబు, వాంతులు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, మొదటిగు లక్షణాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...