దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...