కార్తీక మాసం ఆరంభం నుండే శివాలయాలు కిటకిటలాడుతాయి, స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పొటెత్తుతారు, అంతేకాదు ఎక్కడా చూసినా శివయ్య భక్తులు కనిపిస్తారు, ఇక పంచారామాల్లో భక్తులు లక్షలాది మంది వస్తారు,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...