ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించన తర్వాత అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా సయోధ్యగానే ఉంటున్నారు.. ఇరు రాష్ట్రాల సమస్యలు ఆస్తుల విభజన నీటిపంపకాలు ఇలా అనేక విషయాల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...