PM Modi Telangana Tour|తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పేపర్ లీకు కేసులో బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టెన్త్ పేపర్ లీకు కేసులో...
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర...
బీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్(KCR)పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు. ‘‘ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు...
ప్రధాని నరేంద్ర మోడీ రేపు(ఏప్రిల్ 8న) తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్లో...
బీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్(Tarun Chugh) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ లీకుల్లో సీఎం కేసీఆర్(CM KCR) హస్తం ఉందని ఆరోపించారు. 30...
బీజేపీ నేతలపై తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను గందరగోళానికి గురి...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ దేశ భూభాగంలో ఉంది అన్న సంతగి...
పదో తరగతి విద్యార్థుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టై జైళ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పార్టీ శ్రేణులకు కీలక సందేశం పంపించారు. ఈ మేరకు జైలు నుంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...