మాజీ సీఎం కేసీఆర్(KCR).. శుక్రవారం పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల(Silver Jubilee Celebrations) సుదీర్ఘంగా చర్చించారు....
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక రోజు...
పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ(SRSP) కింద పొలాలను...
కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి తిరోగమనం చెందిందని విమర్శించారు....
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలనే బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్గా విషం చిమ్ముతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలమైందని, తమ...
బీసీ నేతలతో సమావేశం అయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఓబీసీల్లో ముస్లింలను కల్పడంపై మోదీ(PM Modi) ఒక మాట మాట్లాడితే బండి సంజయ్(Bandi Sanjay)...
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణను దోచుకోవడమే పనిగా పాలన కొనసాగించారని...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...