వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని...
తెలంగాణ సిఎం కేసిఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. శనివారం ప్రగతి భవన్ లో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు...
రాజకీయ పండితులకే రాజకీయాలు నేర్పిన ఘనుడు తెలంగాణ సిఎం కేసిఆర్. ఆయన మనసుకు నచ్చకపోయినా, మనసులో ఏదైనా అనుకున్నా... భూమి ఆకాశాన్ని ఏకం చేసైనా సరే దాన్ని సాధించి తీరతారు. కాలం కలిసి...
జీహెచ్ఎంసీ ఎన్నికల జోరు మొదలైంది, మొత్తానికి మరో 20 రోజుల్లో ఎన్నికలు పూర్తి అవనున్నాయి, ఇక అభ్యర్దులు ఎవరు హామీలు ఏమిటి ఇలా అంతా చర్చ జరుగుతోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో...
తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం సిద్దం అయింది, ఇక అక్టోబర్ మూడు నుండి తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రజలకి అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. డిజిటల్ సేవల...
తెలంగాణా ఉద్యమం సమయం నుండి ఇప్పటిదాకా తెరాస కి అండగా ఉన్న ఎంతో మంది నేతలకి పార్టీ లో సరైన గౌరవం ,ప్రాధాన్యత దక్కడం లేదన్నది చాల మందికి తెలిసిన విషయమే ..ఈ...
సెప్టెంబర్ 08 2018 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించిన విషయం తెలిసిందే... అయితే అప్పట్లో సమయభావం ఇతర కారణాలవల్ల ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...