Tag:kcr

బ్రేకింగ్ న్యూస్— 5 కీల‌క విష‌యాలు చెప్పిన కేసీఆర్

తెలంగాణ‌లో ఏప్రిల్ 30 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు... ప్ర‌ధానికి కూడా ఇదే విష‌యాన్ని తెలియ‌చేస్తాము అని వెల్ల‌డించారు.. అన్నీ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని...

సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం? వారికి కాస్త ఊర‌ట

క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు, మ‌రీ ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది, ఇక తెలంగాణ‌లో కూడా ఎక్క‌డ వారు అక్క‌డే ఉన్నారు, వివిధ...

వారందరికి సీఎం కేసీఆర్ గిఫ్ట్ – మంచి నిర్ణయమంటున్న జనం

తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ దేశాల్లో ఇదే జరుగుతోంది, నిజంగా వారికి చేతులెత్తి మొక్కాలి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సంచలన...

కేసీఆర్ నిర్ణ‌యం చాలా బాగుంది రాముల‌మ్మ

క‌రోనావైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, ఈ స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోతోంది, అయితే తెలంగాణ‌లో కూడా కేసులు మ‌రిన్ని పెరుగుతున్నాయి, అయితే ఈ స‌మ‌యంలో విదేశాల్లో చాలా వర‌కూ అతి దారుణంగా ప‌రిస్దితి...

లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

ఇక ఏప్రిల్ 14 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగుతుంది, అయితే త‌ర్వాత మ‌రికొన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుందా లేదా అక్క‌డితో ఆపేస్తారా అనేది ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రు ఆలోచిస్తున్న ప‌రిస్దితి.. ఇప్ప‌టికే...

ఆ ఉద్యోగులు అందరికి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా దాని ప్రభావం చూపిస్తోంది, ఈ సమయంలో ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణమైన స్దితికి చేరుకుంది. రాష్ట్రాల్లో కూడా దారుణమైన పరిస్దితి ఆర్ధికంగా కటకటలాడుతున్నారు, పది రోజులుగా రెవెన్యూ...

వారందరికి కరోనా రావాలని కోరుకుంటున్నా… కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు... కొద్దికాలంగా సోషల్ మీడియాను వేధికగా చేసుకుని దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేసేవారికి...

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజాశాంతి పార్టీ అధినేత క్రైస్తమ మత భోదస్తుడు కేఏ పాల్ బంప్ ఆఫర్ ఇచ్చారు... ప్రస్తుత ఇరు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...