ఈ మధ్య సీఎం కేసీఆర్ కోవిడ్ వైరస్ గురించి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈ సమయంలో వైరస్ లాక్ డౌన్ గురించి సడలింపుల గురించి తెలియచేస్తున్నారు, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో...
తెలంగాణలో లాక్ డౌన్ మే 31 వరకూ కొనసాగుతుంది, అయితే కొన్ని సడలింపులు అయితే సీఎం కేసీఆర్ ఇచ్చారు, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల ఏ ఉపయోగం లేదు అని విమర్శలు చేశారు,...
తెలంగాణలో కరోనా వైరస్ కొరలను చాచుతోంది... దీన్ని అరికట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి హోం క్వారంటైన్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది... కోవిడ్ 19 ఇంక్యుబేషన్ పిరియడ్ 14 రోజులు...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ ఉంటుంది అనేది తెలిసిందే ..కేంద్రం చెప్పిన దాని ప్రకారం ప్రధాని పిలుపుతో కచ్చితంగా దేశం అంతా మే 3 వరకూ లాక్...
మొత్తానికి ఈ కరోనా వైరస్ వ్యాప్తితో దాదాపు నెల 10 రోజుల లాక్ డౌన్ అనే చెప్పాలి ...మార్చి 20 నుంచి పరిస్దితి ఇలాగే ఉంది, ఇక ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్...
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు... ప్రధానికి కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తాము అని వెల్లడించారు.. అన్నీ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కొనసాగించాలని...
కరోనా వైరస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మరీ ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది, ఇక తెలంగాణలో కూడా ఎక్కడ వారు అక్కడే ఉన్నారు, వివిధ...
తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రపంచ దేశాల్లో ఇదే జరుగుతోంది, నిజంగా వారికి చేతులెత్తి మొక్కాలి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సంచలన...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....