అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగిసింది, ఇక నిన్న రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు.. వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.....
ఏపీలో నాలుగు స్ధానాలు రాజ్యసభకు ఖాళీ అవ్వనున్నాయి, ఇక తెలంగాణలో రెండు రాజ్యసభ స్ధానాలు ఖాళీ అవ్వనున్నాయి, ఈ సమయంలో తెలంగాణ రెండు స్ధానాలకు ఎవరికి సీఎం కేసీఆర్ కేటాయిస్తారు అనేది పెద్ద...
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించన తర్వాత అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా సయోధ్యగానే ఉంటున్నారు.. ఇరు రాష్ట్రాల సమస్యలు ఆస్తుల విభజన నీటిపంపకాలు ఇలా అనేక విషయాల్లో...
పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం అందరికి తెలిసిందే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయం, అయితే ఇక్కడ రాజ్యం అంతా ఓవైసీ సోదరులదే అని అంటారు, ఇక్కడ గెలుపు కూడా...
మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.... 120 మున్సిపాలిటీ, 8 కార్పొరేషన్ల స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది... ఈ ఘన విజయంపై ముఖ్యమంత్రి...
రైతులకి మన దేశంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి.. ముఖ్యంగా రైతులకి పెట్టుబడి సాయం, అలాగే రుణమాఫీ, రైతులకి నగదు అందించడం, ఎకరాకి పెట్టుబడి సాయం కల్పించడం ఇలా...
మున్నిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార నాయకులతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.... ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...