తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా యాదగిరి గుట్టలో ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు... అయితే బైక్ ర్యాలీకి ఇక్కడ అనుమతి లేదని చెప్పడంతో...
ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి భేటీ కానున్నారు... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇప్పటికే జగన్ మోహన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారా అంటే అవుననే అంటున్నారు...కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్...
మున్సిపోల్ కు తెలంగాణ సిద్దం అవుతోంది, 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలను మనమే గెలుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాగా చెప్పారు, రెండు సార్లు ప్రజలు కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.....
తెలంగాణలో కేసీఆర్ తర్వాత పార్టీని ముందుకు నడిపించేది ఆయన తనయుడు, మంత్రి అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కారు పార్టీ నేతలు అంటూ ఉంటారు.. అయితే గత ఏడాది...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో పాటు ప్రధాన మంత్రి మోదీపై కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు... తాజాగా మీడియా సమవేశంలో ఆయన మట్లాడుతూ... ఆరు సంవత్సరాల మోదీ...
దిశనిందితులను చంపడం కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు.. సమాజంలో పోలీసులు నిన్న జరిపిన ఎన్ కౌంటర్ తో, పోలీసులకు పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి.. రాజకీయ సినిమా నటులు చిత్రకారులు అలాగే...
దిశ ఘటన పై దేశంలో అందరూ ఆమెకు న్యాయం జరగాలి అని భావించారు.. కాని నిందితులు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో వారిపై కాల్పులు జరిపారు పోలీసులు.. నలుగురు అక్కడికక్కడే మరణించారు అయితే తెలంగాణ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...