పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం అందరికి తెలిసిందే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయం, అయితే ఇక్కడ రాజ్యం అంతా ఓవైసీ సోదరులదే అని అంటారు, ఇక్కడ గెలుపు కూడా...
మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.... 120 మున్సిపాలిటీ, 8 కార్పొరేషన్ల స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది... ఈ ఘన విజయంపై ముఖ్యమంత్రి...
రైతులకి మన దేశంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి.. ముఖ్యంగా రైతులకి పెట్టుబడి సాయం, అలాగే రుణమాఫీ, రైతులకి నగదు అందించడం, ఎకరాకి పెట్టుబడి సాయం కల్పించడం ఇలా...
మున్నిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార నాయకులతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.... ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా యాదగిరి గుట్టలో ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు... అయితే బైక్ ర్యాలీకి ఇక్కడ అనుమతి లేదని చెప్పడంతో...
ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి భేటీ కానున్నారు... రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇప్పటికే జగన్ మోహన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కు అయ్యారా అంటే అవుననే అంటున్నారు...కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...