తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నిన్న సాయంత్రం ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త గవర్నర్ తమిళ్ సై రాజ్ భవన్ లో ఈ ఆరుగురు మంత్రులతో...
టిఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ తాను...
ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని అనుకున్న వ్యం కంటే వేలాది కోట్ల రూపాయలతో వ్యయం చేసి, ప్రాజెక్టు నిర్మించారని అవినీతి విచారణ జరిపిస్తామని, బిజెపి నేత కేంద్ర మంత్రి నడ్డ పేర్కొన్నారు. తెలంగాణ...
కేసీఆర్.. జనం నాడి తెలిసిన నాయకుడు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సాధకుడు.. దశాబ్దాలుగా ఎవరూ సాధించలేని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపాడు.. ఇదీ అందరికీ తెలిసిందే.. ఇప్పుడు...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తమిళనాడులోని కంచి, ఏపీలోని తిరుమల పర్యటనకు బయల్దేరి వెళ్లారు . ఈ మధ్యాహ్నం ఒంటి గంటలకు సీఎం కేసీఆర్ తిరుమల...
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ...
తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకూ దాదాపు 140 కిలో మీటర్ల మేర కళకళలాడుతున్న గోదావరిని వీక్షించేందుకు ఆయా ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మేడిగడ్డకు చేరుకున్న...
ఆరోగ్య శ్రీ సేవలు ఈ నెల 16 నుంచి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులలోబంద్ కానున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్లు బకాయి పడింది. గత ఏడాదిన్నరగా ఈ సొమ్ము చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...