దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24...
కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కేరళలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22 వేల 56 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33 లక్షల...
అక్రమ సంబంధాలు చివరకు జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఏకంగా విడాకుల వరకూ వెళుతున్నారు. కేరళలోని అలప్పుజాలో ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్క ఇంటికి వెళ్లిన యువతి...
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ కు ఎంతో మార్కెట్ పేరు ఉంటుంది, అలాగే కేరళలో అరటిపండుకి బీభత్సమైన గిరాకీ ఉంటుంది, అంతేకాదు ఇక్కడ ఓణం పండుగ సంబరాల్లో బనానా చిప్స్, సర్కవరట్టి...
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మన దేశంలో ఇప్పటి వరకూ ఏ దేవాలయంలోని లేని సంపద ఇక్కడ ఉంది, ఆనాటి ప్రభువులు రాజులు ఆ పద్మనాభుడికి ఇచ్చిన బంగారం విలువ వెలకట్టలేనిది.ఆలయంలోని...
కొంత మంది పైశాచికత్వం కోసం మూగ జీవులను బలితీసుకుంటున్నారు... ఇటీవలే కేరళలో గర్భణీగా ఉన్న ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్థాలు కలిపి ఇచ్చారు దీంతో ఆ ఏనుగు మృతి చెందిన సంగతి...
కేరళలోని సైలెంట్ వ్యాలీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పైనాపిల్ లో పేలుడు పదార్థాల ఉంచి ఆకలితో ఉన్న ఏనుగుకు ఇవ్వగా దాన్ని తినడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది... తరువాత ఆకలితోనే ఆనదిలో...
గత నెల రోజులుగా చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) ఇప్పటికే వెయ్యికి పైగా ప్రాణాలను బలిగొంది. 50 వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది అని అంటున్నారు, అయితే...
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...