కరోనా లాక్ డౌన్ గర్భిణీలకు కష్టాలు తెచ్చిపెట్టింది... విశ్రాంతి తీసుకోవాల్సిన సమంయలో వందల కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది... నెత్తిన సంచి పెట్టుకుని లేదంటే భూజాన ఓ బిడ్డను వేసుకుని...
కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ వారిని అక్కడ నిలువరించేలా చేసింది... ఏప్రిల్ 14 వరకూ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అని ప్రకటించింది కేంద్రం, ఇక ఇప్పుడు మరో 15 రోజులు పొడిగించాయి...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...