ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ కొత్త రికార్డ్ సృష్టించిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ మూటగట్టుకున్న ప్రజావ్యతిరేకన్నా ఎక్కువ వ్యతిరేకతను...
తిరుమల తిరుపతి దేవస్థాన(TTD) ప్రాంగణంలో రాజకీయ సంబంధిత అంశాల గురించి మాట్లాడటం, రాజకీయ ప్రసంగాలు చేయడంపై నిషేధం విధిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. టీటీడీ నిర్ణయాన్ని...
ఎంఎంటీఎస్ సేవలను(MMTS Services) యాదాద్రి వరకు పొడిగించడం తథ్యమని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించి...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ పథకాలు అమలయ్యే అవకాశం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు చివరికి మిగిలేది కాంగ్రెస్ గారడీ...
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కలిసి పోటీ చేయనున్నాయి అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల...
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రమోహన్ మృతి...
Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి...
Jayasudha - BJP | ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ స్పీడు పెంచింది. నేతలంతా విస్తృతంగా జనాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా వరదల అంశాన్ని కీలకంగా తీసుకున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...