గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని భ్రష్టుపట్టించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు పాల్పడిందని...
Machilipatnam |ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. 13వ డివిజన్లోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త ఆవుల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు(AP High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...