తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు... ఇక నుంచి తాను ప్రజా సేవకు అంకితం అవుతానని పవన్ పలు బహిరంగ సభల్లో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...