రాజకీయాలు అనేవి వ్యక్తిగతం కాదని చాటిన ఏకైక నేత కొంజేటి రోశయ్య అని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంటకరెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. రాజకీయాలంటే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నెలబెట్టడమనేది ఆయన...
శాసనసభ, శాసనమండలిలో పోడీ పడి ప్రసంగాలు ఇవ్వాలన్న స్ఫూర్తిని తమకు రోశయ్యే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఆయన కృషి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...