జపాన్ పాలనలో ఉండేది ముందు నుంచి ఉమ్మడి కొరియా దేశం... 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్ అధికారం చలాయించింది. వారు కూడా స్వతంత్య్రం కోసం పోరాటం చేశారు, అయితే
1945లో స్వాతంత్ర్యం పొందింది...
మొత్తానికి ఉత్తరకొరియా అధ్యక్షుడి గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది, ఆయన చనిపోయారు అని వార్తలు కూడా వినిపించాయి, వారం తర్వాత అక్కడ పరిస్దితులు సర్దుమణిగాక విషయం చెబుతారు అని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...