జపాన్ పాలనలో ఉండేది ముందు నుంచి ఉమ్మడి కొరియా దేశం... 1910 నుంచి ఉమ్మడి కొరియాపై జపాన్ అధికారం చలాయించింది. వారు కూడా స్వతంత్య్రం కోసం పోరాటం చేశారు, అయితే
1945లో స్వాతంత్ర్యం పొందింది...
మొత్తానికి ఉత్తరకొరియా అధ్యక్షుడి గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది, ఆయన చనిపోయారు అని వార్తలు కూడా వినిపించాయి, వారం తర్వాత అక్కడ పరిస్దితులు సర్దుమణిగాక విషయం చెబుతారు అని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...