త్వరలో జరుగనున్న దుబ్బాక ఉపఎన్నికల సందడి మొదలైంది... ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట దిశగా అడుగులేస్తున్నాయి.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో జెండా ఎగరవేయాలని బీజేపీ కాంగ్రెస్ భావిస్తుండగా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...