క్రిష్ ప్రస్తుతం ఏ సినిమా కూడా స్టార్ట్ చేయలేదు... కాని పవన్ కల్యాణ్ తో నెక్స్ట్ ఆయనే చిత్రం చేస్తున్నారు అని తెలుస్తోంది.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పింక్ సినిమా చేస్తున్నారు.. ఈ...
నాగశౌర్య కథానాయకుడిగా రాఘవేంద్రరావు ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఇటీవల ఒక వార్త షికారు చేసింది. ఆ వార్త నిజమేనన్నది తాజా సమాచారం. నాగశౌర్య హీరోగా ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా రూపొందనుంది. ఈ...
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాజాగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముగ్గురు దర్శకులు మరియు ముగ్గురు హీరోయిన్లు ఉండటం విశేషం....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...